https://twitter.com/gpvprasad/status/555558621254152192
చిత్రం నాకు ఇలా అర్ధం అయ్యింది, భగవద్గీత in modern view, అంతే అనుకుందాం అనుకున్నా, కానీ గోపాలుడు యుద్దానికి వెళ్ళింది దేవుడి మీద, పోనీ నాస్తికుడు దేవుడు లేడు అని ప్రయత్నించాడ అంటే లేదు, కేవలం దేవుడి మీద ఒక case వేసాడు(దేవుడు లేడు అన్న వాడు దెవునీ మీద case వేసి నాస్తికుడు ఎలా అయ్యాడు).
చిత్రం చిత్రం లాగా చూస్తె చాలా విషయాలు వదిలెయ్యాలి లేదా చెయ్యాలి
౧. తోటి వాడికి సాయం చెయ్యాలి అనుకోవడం
౨. అందరూ సన్యాసులు దగ్గరకు వెళ్ళాలి
౩. భగవద్గీత ఖురాన్ bible చదవ కూడదు
౪. ఆకలి ఉన్న వాడికి ఆకలి తీర్చ కూడదు!
చిత్రంలో కొన్ని విషయాలు మాత్రం నిజం,
అందరూ శివునికి అభిషేకం చెయ్యాలి అనే కుతూహలంతో చాలా పాలు వృధా చేస్తున్నారు, నిజానికి శివుడు అభిషేక ప్రియుడు కానీ నిరంతరం అభిషేకం చేస్తే అది వ్యర్ధం అవుతుంది, మరి ఏమి చెయ్యాలి దేవునికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రం అభిషేకం చెయ్యండి ఆ అభిషేక తీర్ధం తాగండి, దైవత్వము తో చూడకుండా science తో చూడండి ఆ అభిషేకం చేసిన పాలలో proteins ఖచ్చితంగా ఉంటాయి, మరి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమేనని ఎందుకు అన్నారు అంటే మిగిలిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలిగా, ఇక science ప్రకారం విగ్రహం ఎక్కువగా అభిషేకం చేస్తే పాడైపోతుంది కాబట్టి!
ఎదో చెప్పేసాం అది నమ్మేసే వారు ఉంటారు అనుకునే స్వామీజీల మీద ఇంకో పోరాటం కానీ ఇక్కడ కూడా ఈ చిత్రం అదే చేసింది, చిత్రం కూడా ఎదో చెప్పేసింది!
దొంగ స్వామీజీ మంచి స్వామీజీ ఎలా తెలుస్తుంది అన్న విషయం కూడా ఈ చిత్రం చెప్పలేక పోయింది!
ప్రక్రుతి వైపరిత్యం/ దేవుని కార్యం అనే cause మీద అరిచారు! ఏవో కొన్ని సంస్థలు డబ్బులు తీసుకుంటున్నాయి సమాజ సేవ చెయ్యట్లేదు, అంతే తప్ప అన్నీ కాదు!
కానీ మంచి విషయం నీకు ఆలోచించే విజ్ఞత ఇచ్చి నిన్ను కాపాడుకునే శక్తి ఇచ్చాను, నువ్వు దాన్ని మంచికి వాడుతున్నవో లేదో చూస్తాను అంటాడు దేవుడు, తప్పు చేస్తే ఆ వ్యక్తీ మీదకు ఇంకొకడిని పంపుతాను కానీ దేవుడిగా దిగి రాను(అంటే అర్జునిడి ఉపదేశించిన గీత లాగ)
- చిత్రం చెప్పాలి అనుకున్నది తమను తాము దేవుని మధ్యవర్తులుగా చెప్పుకుంటున్న వారు, ప్రక్రుతి వైపరిత్యాలు బాధితులను కాపాడాలి అని